మహాపతనం : రూ 11 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై  : కరోనా వైరస్‌ విజృంభణతో  స్టాక్‌మార్కెట్ లో గురువారం మహాపతనం నమోదైంది. బ్లాక్‌మండే షాక్‌ నుంచి తేరుకోని మార్కెట్లపై మరోసారి బేర్‌ పట్టుబిగించింది. అంతర్జాతీయ మహమ్మారిగా కరోనా వైరస్‌ను అధికారికంగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడంతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లు కకావికలం కావడంతో దే…
కూలిన మార్కెట్‌, 12వేల దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై:   అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు,   కరోనా భయాలతో దేశీయంగా అమ్మకాల వెల్లువతో  కీలక సూచీ సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా కుప్పకూలింది. అటు మరోకీలక సూచీ నిఫ్టీ కూడా ప్రధాన మద్దతు స్థాయి 12000 దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 337  పాయింట్లుపతనమై 40715 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు…
ఇండిగో డిస్కౌంట్‌ ధరలు
సాక్షి, ముంబై:   బడ్జెట్‌ ధరల విమానయానసంస్థ ఇండిగో  అంతర్జాతీయ విమాన ప్రయాణీకులకు తక్కువ ధరల్లో విమాన టికెట్ల సేల్‌ను ప్రకటించింది.  ఇంటీవల వాలెంటైన్స్‌డే  సేల్‌ ను ప్రకటించిన ఇండిగోతాజాగా అంతర్జాతీయ  రూట్లలో డిస్కౌంట్‌ సేల్‌ను ప్రారంభించింది. నాలుగు రోజుల అమ్మకాన్ని మంగళవారం ప్రారంభించినట్లు  ఇండి…
‘ఇక మన ఎకానమీని దేవుడే కాపాడాలి’
న్యూఢిల్లీ : భవిష్యత్‌లో జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు సంకేతం కాబోవని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఆర్థిక విధానాలు చూస్తుంటే ఇక మన ఆర్థిక వ్యవస్థను దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు. దిగు…
ఉల్లి కోసం వేచి చూసే పరిస్థితి రావడం దారుణం: పవన్
తిరుపతి: తిరుపతి రైతు బజార్‌లో ఉల్లి రైతులతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ఉల్లికి గిట్టుబాటు ధర లేదని రైతులు పవన్‌కు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. పెరిగిన ఉల్లి ధరలతో మధ్యవర్తులే లాభపడుతున్నారని... రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. ఉల్లి కోసం ప్రజలు ర…
నేటి విశేషాలు..
నేటి విశేషాలు.. ► ఏపీ:  నేడు వైఎస్సార్‌ 'లా' నేస్తం పథకం ప్రారంభం నేడు జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా పథకం ప్రారంభం కొత్తగా 'లా' గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లకు.. వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్ల పాటు నెలకు రూ.5వేలు ఆర్థిక సాయం 2016, ఆ తర్వాత 'లా' పరీక్ష ఉత్తీర్…
Image